గీతా ప్రెస్కు గాంధీ శాంతి బహుమతి ఇవ్వాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం గురించి తనకేమాత్రం తెలియదని కాంగ్రెస్ ఎంపీ, అవార్డు ఎంపిక కమిటీ సభ్యుడైన అధీర్ రంజన్ చౌదరి స్పష్టం చేశారు.
Geeta Press | గోరఖ్పూర్లోని గీతా ప్రెస్కు కేంద్రం గాంధీశాంతి పురస్కారం ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని జ్యూరీ ఏకగ్రీవంగా పురస్కారానికి గీతా ప్రెస్ను ఎంపిక చేసింది. అయితే, పుర�
జాతిపిత మహాత్మాగాంధీ పేరిట ఏటా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న గాంధీ శాంతి పురస్కారానికి గోరఖ్పూర్కు చెందిన ప్రఖ్యాత ప్రచురణ సంస్థ ‘గీతా ప్రెస్' ఎంపికైంది.
గోరఖ్పూర్: భగవద్గీతతోపాటు సనాతన సాహిత్యాన్ని ప్రచురించే సంస్థగా ప్రసిద్ధినొందిన గీతా ప్రెస్ అధ్యక్షుడు రాధేశ్యామ్ ఖేమ్కా (87) శనివారం వారణాసిలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను అదే రోజు హరిశ్చంద్రఘా�