సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ ఒకటి పరిధిలోని జీడికే-11 గనిలో సోమవారం పెద్దపెల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ దిగి పని స్థలాలను పరిశీలించారు. ముందుగా గనిపై దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించి అనంతరం
సింగరేణి సంస్థ రామగుండం డివిజన్ వన్ పరిధిలోని జీడికే 11 గని లో శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో గని పైకప్పు కూలింది. ఈ ప్రమాదంలో జీ శ్రీకాంత్ అనే బదిలీ వర్కర్ కార్మికుడు గాయాలపాలయ్యాడు.