రీజినల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగంలో భూ సేకరణ చేయటానికి మరో నాలుగు క్యాపిటల్ ‘ఏ’ గెజిట్లను కేంద్ర రోడ్డు రవాణా శాఖ విడుదల చేసింది. సంగారెడ్డి ఆర్డీవో పరిధిలో 195 హెక్టార్లు, భువనగిరి ఆర్డీవో పరిధిలో 199 హెక్�
త్వరలో జారీ చేయనున్న కేంద్రం హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రీజినల్ రింగ్ రోడ్ భూసేకరణ పూర్తి కి కేంద్ర ప్రభుత్వం మూడు గెజిట్లు విడుదల చేయనున్నది. నాలుగైదు రోజుల్లో మొదటి గెజిట్, ఆ తరువాత రెండో �