మల్టీజోన్ స్థాయి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఇందిరాపార్క వద్ద గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల పోస్టులను మల్టీజోన్ నుంచి స్థానిక జోన్గా సవరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గెజిటెడ్ హెడ్మాస్టర్ల గ్రేడ్-2 సంఘం ఆధ్వర్యంలో సోమవారం లక్డీకాపూల్లోని పాఠశాల విద్యాశాఖ కా
జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ శరవేగంగా సాగుతున్నది. బదిలీల కోసం జిల్లా వ్యాప్తంగా 4,722 దరఖాస్తులు విద్యాశాఖకు అందాయి. ఇందులో గతంలో 4,194 మంది దరఖాస్తు చేసుకోగా.. 316 మంది కొత్తగా దరఖాస్తు చేసుక
ఉపాధ్యాయ బదిలీల్లో మొదటి ప్రక్రియ అయిన జీహెచ్ఎం (గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు) బదిలీల వెబ్ ఆప్షన్ల గడువు శనివారం ముగియనున్నది. వీరికి శుక్ర, శనివారాల్లో వెబ్ ఆప్షన్లకు విద్యాశాఖ అవకాశం కల్పించించిన �