కోతుల బెడదను తక్షణమే పరిష్కరించకపోతే ఇకపై నిర్వహించే గ్రామసభలను బహిష్కరిస్తామని చుంచుపల్లి మండలం గౌతంపూర్ గ్రామ ప్రజలు హెచ్చరించారు. గ్రామంలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగి చిన్నారులు, మహిళలు, వృద్ధులు
జయశంకర్ మైదానం–ఎర్రగడ్డ–గౌతంపూర్ మార్గంలో మూలమలుపు వద్ద రోడ్డు ప్రమాద భరితంగా మారింది. రహదారి మధ్యలో ఏర్పడిన భారీ గుంత కారణంగా ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్య�