భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, గౌతమ్పూర్లో నివాసం ఉండే వృద్ధ దంపతులు జీడి దుర్గయ్య, పోచమ్మ. వీరికి ఓ కొడుకు, కుమార్తె ఉన్నారు. ఇరువురికి పెండ్లిండ్లు అయ్యాయి. ఎవరి జీవితాలు వారు..
సంస్థ నిర్దేశించిన లక్ష్యాన్ని సాధిస్తూ, ప్రతి సంవత్సరం కంపెనీ టర్న్ ఓవర్ని పెంచుకుంటూ పోతూ అహర్నిశలు శ్రమిస్తున్న కార్మికుల కాలనీలు సమస్యల నిలయాలుగా దర్శనమిస్తున్నాయి. సింగరేణి కొత్తగూడెం ఏ