రోహిత్ సాహిని, గౌతమ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ ‘మిస్టీరియస్'. మహీ కోమటిరెడ్డి దర్శకుడు. జయ్ వల్లందాస్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉంది. చిత్రబృందం ప్రమోషన
బ్రహ్మానందం తనయుడు గౌతమ్ ఓ కొత్త చిత్రంలో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్ సంస్థలో సృజన్ యరబోలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్బు చెరుకూరి దర్శకుడు. ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. గౌతమ్ �
గౌతమ్ : బిజినెస్ స్కూల్ పరిచయం మాది. మళ్లీ పన్నెండేండ్ల తర్వాత ముంబైలో జరిగిన ఓ సంగీత్లో తనను కలిశాను. అప్పటికే నేను బిజినెస్లో ఉన్నాను. క్షణం కూడా తీరిక దొరికేది కాదు. సినిమాలు చాలా తక్కువగా చూసేవాడ�