దసరాకు మూడు రోజుల ముందుగానే గట్టుప్పల్ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. తమ చిరకాల వాంఛ అయిన గట్టుప్పల్ మండల కల నెరవేరుతున్న వేళ ప్రజల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తాయి. గ్రామ స్వరాజ్యాన్ని కోరుకున్
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి వలసలు జో రందుకొన్నాయి. వారం క్రితం టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన గట్టుప్పల్ ఎంపీటీసీ సభ్యురాలు అవ్వారు గీతాశ్రీనివాస్ మం�
సర్కారు చొరవతో గట్టుప్పల్కు వారం ముందే దసరా సంబురం వచ్చింది. గట్టుప్పల్ను కొత్త మండలంగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానికంగా సంతోషం ఉప్పొంగింది. మంగళవారం ఊరు ఊరంతా ఒక్కటై �
మండలాల ఏర్పాటు సమయంలో మొట్టమొదటిసారిగా ప్రతిపాదించింది గట్టుప్పల్ మండలాన్నేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి తెలిపారు. ఆ ప్రతిపాదనను చివరి నిమిషంలో నిలువరించింది స్థానిక ఎమ్�