పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య కేసులో దర్యాప్తు బాధ్యతలను సీబీఐ (CBI) చేపట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 120బీ, 341, 302, 34 సెక్షన్ల కింద సీబీఐ కేసు నమోదుచేసిం�
హై కోర్టు లాయర్ దంపతులు గట్టు వామన్రావు-పీవీ నాగమణి హత్య కేసులో నిందితులు ఏ-1 కుంట శ్రీనివాస్, ఏ-2 సీమంతుల చిరంజీవికి పెద్దపల్లి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.