కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృ ష్ణా, తుంగభద్ర నదులకు వరద కొనసాగుతున్నది. సోమవారం జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుండడంతో 16 గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జూరా�
శ్రీశైలం రిజర్వాయర్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. జూరాల ప్రాజెక్టుకు వరద పరవళ్లు తొక్కుతుండటంతో 23 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయి నీటి నిల్వ 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.949 ట
ఎగువన ఉన్న నారాయణపూర్ డ్యాం ఏడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తుండడంతో గురువారం జూరాల ప్రాజెక్టులకు 34,420 క్యూ సెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్నది. ఆదివారం 6, 11 నంబర్ రెండు గేట్లు 1.50 మీటర్లు ఎత్తి 11026 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతున్నది. 10 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా, మూడు గేట్లు ఎత్తి దిగువకు ఆ మేరకు నీటిని దిగువకు వదులుతున్నారు.
Nirmal | గడ్డెన్న ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత | రాష్ట్రంలో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో వాగులు వంకలు ఉప్పొంగుతున్నాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద వచ్చి చేరుతుండగా.. జలాశయాలు నిండుకుండను తలపిస్తున్నాయి. ఇ�