పశ్చిమాసియా యుద్ధం కారణంగా గ్యాస్, చమురు నిల్వ లు తగ్గిపోతాయని, ధరలు పెరుగుతాయనే వదంతులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని రోజుల నుంచి గ్యాస్ సిలిండర్ల కొరతతో వేకువ జాము నుంచే ఏజెన్సీల ఎదుట జనం
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యూరియా కోసం అష్టకష్టాలు పడుతూ, లైన్లలో రోజుల తరబడి నిల్చుంటున్న తెలంగాణ రైతాంగం నెత్తిన మరో పిడుగు పడింది. తెలంగాణ సహా పలు రాష్ర్టాల యూరియా అవసరాలు తీర