జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో శ్రీధర్ అనె వ్యక్తి ఈ నెల ఒకటిన హెచ్పీ గ్యాస్ బుక్ చేసుకుంటే రెండో రోజు సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ రూ.1060 ఇవ్వమన్నాడు.
గ్యాస్ కొరతతో ఒకవైపు జ నం ఇబ్బందులు పడుతుంటే.. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని సరికొత్త రీతిలో బ్లాక్మెయిల్స్కు పాల్పడుతున్నారు మరికొందరు. పౌరసరఫరాలశాఖకు చెందిన విజిలెన్స్ అధికారులమంటూ గ్�