దేశంలో గ్యాస్ కొరత ఎక్కడా లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. ఖమ్మం గ్యాస్ ఏజెన్సీల్లో మాత్రం బ్లాక్ దందా యథేచ్ఛగా నడుస్తోంది. కృత్రిమ కొరత సృష్టిస్తూ ఏజెన్సీ సిబ్బంది సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో గ్యాస్ సిలిండర్ బుకింగ్ చేసినా స్పందన కరువైంది. దీంతో వినియోగదారులు హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద ఆందోళన నిర్వహించారు. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో గ్యాస్ వినియోగదార�