గరుగ గంగ ఒడిలో పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తుల్లో అక్కడి వాతావరణం చూసి భక్తిభావం మరింత ఉప్పొంగుతున్నది. తెలంగాణతోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి త
సంగారెడ్డి జిల్లాలో నేడు ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి పాల్గొనున్నందున అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎలాంటి పొరపాట్�
గరుడ గంగా పుష్కరాలకు భక్తులు పోటెత్తారు. మెదక్ మండలం పేరూరు సమీపంలో ఉత్తర వాహినీగా ప్రవహిస్తున్న ఈ నదీ తీరంలో ఉదయం 4 గంటల నుంచే స్నానాలు ఆచరిస్తున్నారు. శుక్రవారం పుణ్యస్నానాలు చేసిన భక్తులు గరుడగంగ సర�