సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమ బంద్ పాటిస్తుండటంతో ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని, ప్రభుత్వం కార్మికులకు వెంటనే పని కల్పించాలని పవర్లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ డి�
రెం డు మూడు రోజుల్లో వస్త్ర పరిశ్రమను పునఃప్రారంభిస్తామని సిరిసిల్ల పాలిస్టర్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు మండల సత్యం తెలిపారు. బుధవారం సంఘం కార్యాలయంలో మీడియా తో ఆయన మాట్లాడారు.