గంజాయి మత్తు యువతను చిత్తు చేస్తున్నది. పెద్దలే కాదు విద్యార్థులు, మైనర్లూ దీనికి బానిసై పెడదోవ పడుతుంటే అడ్డుకట్ట వేయాల్సిన పోలీసులే.. దొంగ దారిలో సరుకును సరఫరా చేయడం విస్తుగొల్పుతోంది. రాష్ర్టాలు దాటి
గంజాయి సరఫరా, విక్రయాలు, వినియోగంపై అబ్కారీ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. శుక్రవారం రాత్రి నగరంలో భారీగా గంజాయి పట్టుకుని సీజ్ చేశారు. ఈ కేసులో 8 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచ
గంజాయి సరఫరా చేస్తున్న ఇద్దరిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 4.1 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగండ్ల చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు.