ఒడిశా నుంచి గుజరాత్ కు రైల్లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తి తో పాటు మైనర్ బాలుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన సంఘటన సికింద్రాబాద్ రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నింది�
త్వరలో కానిస్టేబుల్ నుంచి ఎస్సై,సీఐ, డీఎస్పీ స్థాయి పోలీస్ అధికారుల బదిలీలు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇప్పటి నుంచే మంచి పోస్టింగ్ కోసం ఖాకీలు పైరవీలు చేస్తున్నట్లు తెలిసింది. గ్రామ పంచాయతీ,