ధాన్యం కొనుగోలు ప్రక్రియను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని, రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని తప్పనిసరిగా దించుకునేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బుధ�
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకే సీఎం కేసీఆర్ హైదరాబాద్ నగరంలో రూ.వేలకోట్ల విలువైన స్థలాలను బీసీ ఆత్మగౌరవ భవనాలకు కేటాయించారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, �