దేశవ్యాప్తంగా కూరగాయల (Vegetable) ధరలు చుక్కలను తాకుతున్నాయి. అందులో టమాటా ధరల (Tomato Price) గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనేలేదు. రోజురోజుకు పెరుగుతుండటంతో కిలో టమాట (Tomato) ధర గరిష్ఠానికి చేరింది. ముంబైతోపాటు (Mumbai)
చార్ధామ్ యాత్రలో (Char Dham Yatra) భక్తులకు ఇబ్బందులు తప్పట్లేదు. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కష్టాలు పడుతున్నారు. ఉత్తరాఖండ్లోని (Uttarakhand) పితోరాగఢ్ జిల్లాలో (Pithoragarh) కొండచరియలు (Landslide) విరిగిపడ్డాయి.
Chardham Yatra | చార్ధామ్ యాత్ర మొదలైంది. అక్షయ తృతీయ సందర్భంగా శనివారం గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారా తెరుచుకున్నాయి. మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 గంటలకు యమునోత్రి ఆలయ ద్వారాలను తెరిచారు.
ఉత్తరాది రాష్ట్రాలను మంచుదుప్పటి కప్పేసింది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో భారీగా మంచు కురుస్తోంది. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు కేదార్నాథ్, గంగోత్రి ఆలయాలను మంచుదుప
కొండ ప్రాంతమైన ఉత్తరాఖండ్ను మంచుదుప్పటి కప్పేసింది. ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి చేరుకోవడంతో భారీగా మంచు కురుస్తోంది. అక్కడ ప్రసిద్ధ క్షేత్రం గంగోత్రి ఆలయం మంచుతో కప్పుకుపోయింది. మరోవైపు చమోలీ జిల్లా,