కాంగ్రెస్ పార్టీది అభయ హస్తం కాదు భస్మాసుర హస్తం అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ గ్రామంలో బీజేపీ మండల
ప్రధాని నరేంద్ర మోదీ కులాన్ని 1994లోనే బీసీల్లో చేర్చారని, సీఎం స్థాయిలో ఉన్న రేవంత్రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం సబబు కాదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి హితవుపలికార