పహల్గాం దాడి అనంతరం పాకిస్థాన్తో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తిన వేళ భారత వాయుసేన కీలక పరీక్షలు నిర్వహిస్తున్నది. ఎక్స్ప్రెస్వేపై యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ను పరీక్షిస్తున్నది.
Ganga Expressway: గంగా ఎక్స్ప్రెస్ వేపై .. ఇవాళ భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఫ్లైపాస్ట్ నిర్వహించాయి. టేకాఫ్తో పాటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ విన్యాసాలు చేపట్టాయి. రఫేల్, సుఖోయ్-30 ఎంకేఐ, మిరాజ్-2
Ganga Expressway: గంగా ఎక్స్ప్రెస్ వే పూర్తయితే పరిసర ప్రాంతాల ప్రజలకు భారీగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని నరేంద్రమోదీ చెప్పారు. ఇవాళ షాజహాన్పూర్లో