ఒంటరిగా ఉన్న మహిళ ఇంట్లోకి ప్రవేశించి దోపిడీకి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని చోరీకి గురైన సొత్తును రికవరీ చేశారు. వారసిగూడ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జో�
ఆటోలో ప్రయాణికుల్లా వచ్చిన దొంగలు చోరీలకు పాల్పడ్డారు. ఒకే తరహాలో మూడు వరుస చోరీలు చేశారు. మధురానగర్ పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్నగర్ సంతోష్గిరికి చెందిన వాల్ పెయింటర్ అజయ్ శుక్రవారం ఉదయం బ్రహ్మ