మనం ఏకోపాధ్యాయ పాఠశాలల గురించి విన్నాం.. చూశాం. కానీ ఒక్క విద్యార్థి కోసమే నడుస్తున్న పాఠశాలలను ఎక్కడైనా చూశామా. అవును ఇది నిజమే. మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లాలో ఓ సర్కారు బడి
నాగోబా మహాపూజ(జనవరి21)కు ఉపయోగించే పవిత్ర గంగాజలం సేకరణ కోసం ప్రారంభమైన మెస్రం వంశీయుల పాదయాత్ర గురువారం గాదిగూడ మండలం సాంగ్వీ పంచాయతీ పరిధిలోని గణేశ్పూర్కు చేరుకుంది.