గణేష్ నిజమజ్జనం (Ganesha Immersion) అంటేనే గుర్తుకువచ్చేది హుస్సేన్సాగర్. ఏటా నగరం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చే వినాయకులు హుస్సేన్సాగర్లో గంగమ్మ ఒడికి చేరుతుంటారు. ఖైరతాబాద్ గణేషుడి నుంచి గల్లీల్ల�
హైదరాబాద్ నగరానికి నిమజ్జన శోభ సంతరించుకున్నది. బొజ్జ గణపయ్య నిమజ్జన మహోత్సవానికి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 40 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.