నవరాత్రులు విశేష పూజలందుకున్న వినాయకుడికి బుధవారం ‘గణ’ వీడ్కోలు పలికారు. ‘గణపతి బప్పా మోరియా’.. ‘జై బోలో గణేశ్ మహరాజ్కీ.. జై’ అంటూ భక్తులు జయజయధ్వానాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా విద్యుద్దీపాలతో ప్రత�
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘మహా’ నిమజ్జన ఘట్టం షురువైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి పనులు ప్రారంభిస్తున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. నవరాత్రులు పూజలందుకున్న ఖైరతాబాద్ “శ్రీ దశ మహా విద్యాగణ�
ఈ నెల 28న జరిగే గణేశ్ శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. హెచ్ఎండీఏ, ఆర్అండ్బీ, జలమండలి, గ్రేటర్ డిస్కం, పర్యాటక శాఖలతో పోలీస్ శాఖలు సమన్వయం చేస్తూ జీహెచ్ఎంసీ పరిధిలో ప్రశాంత వాతావరణంలో నిమజ్జన ప్రక