రంగారెడ్డి జిల్లా గండిపేట (Gandipeta) మండలం ఖానాపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. శుక్రవారం ఉదయం శంకర్పల్లి ప్రధాన రహదారిపై పోచమ్మ ఆలయం వద్ద ఆగిఉన్న లారీని వేగంగా దుసుకొచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీ
గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్, శంకర్పల్లి, బుల్కాపూర్ మీదుగా వరద ఉధృతి పెరుగుతుండటంతో జలమండలి అధికారులు ఉస్�
టీ కారిడార్లో అద్భుత పర్యాటక ప్రదేశం రూపుదిద్దుకుంటున్నది. చారిత్రక గండిపేట జలాశయం తీరంలో పర్యాటకులను కనువిందు చేసేలా కొత్తందాలను జోడిస్తూ సర్వాంగ సుందరంగా 5.50ఎకరాల విస్తీర్ణంలో ఆధునిక పార్కును నిర్�