గాంధీ దవాఖాన నూతన సూపరింటెండెంట్గా డాక్టర్ ఎన్. వాణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆమె వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో 1981 బ్యాచ్లో ఎంబీబీఎస్, 1990లో ఉస్మానియా మెడికల్ కాలేజీలో పీజీ పూర్తి చేశారు. 1993ల�
సర్జరీ చేసేందుకు ఒక వైద్యుడు డబ్బులు డిమాండ్ చేసినట్లు వచ్చిన ఆరోపణలపై విచారణ షురువైంది. గాంధీ దవాఖానలో త్వరగా శస్త్రచికిత్స జరిపేందుకు ఒక వైద్యుడు రోగి వద్ద డబ్బులు డిమాండ్ చేసినట్లు వారం రోజుల కిం�