రోగాల బారిన పడినవారికి నిండైన ఆరోగ్యం అందించే సర్కారు దవాఖానలు మురుగుకంపుతో దర్శనమిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చేవారికి మరిన్ని రోగాలను బహుమతిగా అందిస్తున్నాయి. దవాఖానల ప్ర�
టైప్-1 మధుమేహం బారిన పడిన చిన్నారులకు భరోసా లభించనుంది. ప్రభుత్వమే ఉచితంగా ఇన్సులిన్, అధునాతన వైద్య సేవలందించనుంది. టైప్-1 మధుమేహం చికిత్సలకు సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్లుగా దేశవ్యాప్తంగా 8 రాష్ట్రాల్�
గాంధీ జనరల్ ఆసుపత్రి సమస్యలతో సతమతమవుతున్నది. ఆసుపత్రి ప్రాంగణంలో మురుగునీరు ప్రవహిస్తుంటే.. పై అంతస్తులకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన లిఫ్ట్లు పనిచేయడం లేదు.. దీంతో రోగులు , వారి సహాయకులు ఇబ్బందులకు గు�