Maneru Flood | గేదెలను మేపేందుకు రైతులు మార్గమధ్యలో ఉన్న వాగు అవతలి వైపు వెళ్లారు. అయితే మానేరు ఉప్పొంగి వరద ప్రవాహం పెరుగడంతో రైతులు అక్కడే చిక్కుకున్నారు. వాగు అవతలి వైపు చిక్కుకున్న రైతులకు రెస్య్కూ టీం డ్రోన�
రాష్ట్రంలోని పేద విద్యార్థులందరికీ రూపాయి ఖర్చు లేకుండా ఒకేచోట కేజీ టు పీజీ విద్య అందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పం సిద్ధిస్తున్నది. సకల వసతులు, ఆధునిక హంగులతో కార్పొరేట్ను తలదన్నేలా రాజన్న సిరిసిల్ల �