ప్రధాని నరేంద్ర మోదీ షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెలాఖరులో చైనాలో పర్యటించనున్నారు. గల్వాన్లో 2020లో ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు జరిగిన తర్వాత ఆయన చైనాను సందర్శించనుండటం ఇదే తొలిసారి. ఈ �
పాకిస్థాన్కు సంబంధించిన విషయాలనైతే గోరంతలు కొండంతలుగా చెప్పుకొని, ఎన్నికల్లో కూడా లబ్ధి పొందే కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి చైనా ప్రస్తావన వస్తే చాలు నోరు మూత పడుతుంది.