తన తండ్రి పేరుపై ఉన్న భూమిని కొందరు ఆక్రమించారంటూ అతడి కుమారుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. అయిజ మండలం గుడిదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె సవారన్నకు యాపది
Road accident | జోగులాంబ గద్వాల జిల్లాలో(Gadwala district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీ కొట్టడంతో(Lorry collided )ఒకరు మృతి చెందగా మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషాదకర సంఘటన ఉండవెల్లి మండలం 44వ జాతీయ రహదారిప�
Gadwala | తెలంగాణలో పదేళ్ల తరువాత మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు( Committed suicides) చోటు చేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను, నేతన్నలకు ఆర్డర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేస్తుండటంతో ఉపాధి లేక నేతన్నలు ఉరిత�
Gadwala | గద్వాల జిల్లాలో(Gadwala district) విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిండు ప్రాణాలను బలితీసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల పరిధిలోని ఏ-బుడిదపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
వానకాలం సాగుకు రైతులు తమ పొలాలు సిద్ధం చేస్తున్నారు. కాగా రుతుపవనాల ఆలస్యంతో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ పంటలకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక