Gadwala | గద్వాల జిల్లాలో(Gadwala district) విషాదం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో నిండు ప్రాణాలను బలితీసుకున్న సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా మనవపాడు మండల పరిధిలోని ఏ-బుడిదపాడు గ్రామంలో చోటుచేసుకుంది.
వానకాలం సాగుకు రైతులు తమ పొలాలు సిద్ధం చేస్తున్నారు. కాగా రుతుపవనాల ఆలస్యంతో వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సీజన్ పంటలకు సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రణాళిక సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదిక