Gaddam Srinivas Yadav | ప్రజల సహకారంతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని బీఆర్ఎస్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గడ్డం శ్రీనివాస్యాదవ్ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ టికెట్�
ఎంపీ అభ్యర్థుల ఎంపికలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సామాజిక సమతూకం పాటించారు. రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాలకు సామాజిక సమతూకం పాటిస్తూనే ప్రజాబలం ఉన్న నేతలకు అధిక ప్రాధాన్యం ఇచ్చారనే అభిప్రాయం వ్యక్తమవు�
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కన్నా ముందే ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ఖరాలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తాజాగా హైదర