దేశంలో దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆరేనని చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. బుధవారం శంషాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ అధ్యక్షుడు దూడల వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో 111జీవో ఎత్తివేతపై సంబురా�
చాలాకాలంగా ఎదురుచూస్తున్న 111 జీవో రద్దుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొన్నది. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 111 జీవోను ఎత్తివేయాలని తీర్మానించినట్టు ముఖ్యమంత్రి �
మాట తప్పేది లేదు.. మడమ తిప్పేది లేదు’ ఇది చాలా సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పే మాట. అన్నట్లుగానే ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి బంగారు తెలంగాణగా తీర్చిదిద్దారు. 2018 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు 111 �