ఒకప్పటి తాగునీటి వనరైన మూసీ నది కాలుష్య కాసారంగా మారడానికి ఉమ్మడి ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణం. ఇండ్లు, పరిశ్రమలు, ఆసుపత్రుల నుంచి విడుదలయ్యే వ్యర్థాలు, రసాయనాలు యథేచ్ఛగా మూసీలో కలుస్తున్నా నాటి పాలకు�
జిల్లాలో ఉద్యాన పంటలు సాగు చేసే రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధిహామీ పథకం ద్వారా ఊతమివ్వనున్నది. మూడేళ్లపాటు నిర్వహణ ఖర్చులు భరిస్తూ.. సాగు రైతులకు బిందుసేద్యం పరికరాలను రాయితీపై అందించనున్నది.