బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ పార్టీ జెండాలు ఎగరాలని, ఇందుకోసం ప్రతీ కార్యకర్త నాయకులు అంకితభావంతో పనిచేయాలని క్లస్టర్ ఇంచార్జిలు సూచించారు. మండలంలోని ఇటికలపల్లి, రామచంద్రపురం గ్రామాల�
దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చే సహజ వనరు చైనాకు లభ్యమైంది. ఆ దేశంలోని ఒక బంగారు గనిలో 200 టన్నుల కంటే ఎక్కువ బంగారం నిల్వలున్నట్టు నిర్ధారించారు. దీంతో తూర్పు చైనా షాన్డాంగ్ ప్రావిన్స్ లైజాలో ఉన�
జేఎన్టీయూలో బీటెక్, ఫార్మసీ చదువుతున్న విద్యార్థులకు కనీసం 25 శాతం క్రెడిట్ ఉంటే సరిపోతుందని, వారందరినీ పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్