రాంచీ: జార్ఖండ్లో నరేగా నిధులను దుర్వినియోగం చేసినట్లు ఆ రాష్ట్ర మైన్స్ శాఖ కార్యదర్శి ఐఏఎస్ పూజా సింఘాల్ను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టు అయిన ఆ అధికారి చార్టెడ్ అకౌంటెంట్ క�
బోధన్ రూరల్ : నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర గ్రామ పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని కోరుతూ గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు, గ్రామస్తులు డిమాండ్ చేశారు. గురువారం మండంలోని
వీణవంక జడ్పీటీసీ భర్తకు నోటీసులు | కరీంనగర్ జిల్లా వీణవంక జడ్పీటీసీ వనమాల భర్త సాధవరెడ్డికి ఆ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (కేడీసీసీ) గురువారం నోటీసులు జారీ చేసింది. సాధవరెడ్డితోపాటు డైరెక్టర్లుగా పనిచ
పాత పాలకవర్గంపై చర్యలకు డిమాండ్ప్రకంపనలు సృష్టిస్తున్న విచారణ నివేదిక ఖమ్మం, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో గత పాలకవర్గం హయాంలో నిధుల దారి మళ్లింపు వ్యవహారం కలక