Srisailam | ఎగువ నుంచి భారీగా వరద వచ్చిచేరడంతో శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకున్నది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్తడానికి సన్నాహాలు చేస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు | కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరువైంది. వరద ఉధృతి కొనసాగుతుండటంతో ప్రాజెక్టు క్రస్టుగేట్లను రేపు ఎత్తే అవకాశం ఉందని ప్రాజెక్టు ఎస్ఈ వెంకట �
హెచ్చరిక| ఎగువన భారీ వర్షాల కారణంగా హైదరాబాద్లోని హిమాయత్ సాగర్కు వరద ప్రవాహం పోటెత్తుతున్నది. పెద్దఎత్తున నీరు వచ్చిచేరుతుండటంతో జలాశయం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు ప్రాజెక్టు గేట్లు ఎత్త�