సూర్యుడు భూమిని మింగేస్తాడా? భూ గ్రహం అంతమైపోతుందా? ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు అవుననే సమాధానాలు చెప్తున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా బిలియన్ సంవత్సరాల తర్వాత ఇటువంటి ఘటనే జరగవచ్చని అంటున్నారు.
మన పొరుగు దేశం శ్రీలంకలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతోంది. ఈ క్రమంలోనే పెట్రోలు, కిరోసిన్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో వీటి ధరలు మరింత పెరగకముందే సాధ్యమైనంత కొనేయాలన్న తపనలో ప్రజలు ప్రాణాలు క�
‘సైనిక చర్యలు చాలాకాలం కొనసాగితే ఎగుమతులు-దిగుమతులు దెబ్బతింటాయి. చమురు, గ్యాస్ ధరలు పెరుగుతాయి. వాణిజ్య చెల్లింపులు ఆలస్యమవుతాయి ’ఖలీద్ ఖాన్, ఎఫ్ఐఈవో ఉపాధ్యక్షుడు పరిస్థితులను గమనిస్తున్నాం: ఫార్