Air India : చమురు సంక్షోభం ప్రభావం దేశీయ విమానయాన సంస్థలపై పడుతోంది. అంతర్జాతీయంగా విమాన ఇంధన ధరలు పెరుగుతుండటంతో టిక్కెట్ల ఛార్జీలు పెంచాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది.
మరో విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ కూడా తన విమాన టికెట్లపై ఫ్యూయల్ సర్చార్జీని విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి అందుబాటులోకి రానున్న ఈ ఫ్యూయల్ సర్చార్జీ దేశీయ విమాన టికెట్లపై రూ.199, అంతర్జాతీయ �