పాట్నా: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలపై ఈ నెల 18, 19 తేదీల్లో ఆర్జేడీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ నేత, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజశ్వి యాదవ్ తెలిపారు. �
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆదివారం మరోసారి పెరిగాయి. శుక్రవారం కేవలం పెట్రోల్ ధర పెంచిన చమురు కంపెనీలు.. తాజాగా డీజిల్ ధరలను సైతం పెంచాయి.
పెట్రోల్ ధరల పెరుగుదలపై కేంద్రమంత్రి ఏమన్నారంటే? | దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా కష్టకాలంలో ధరలు పెరుగుతుండడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.