భారత్ ప్రయాణికులపై నిషేధం ఎత్తివేసిన జర్మనీ | భారత్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో జర్మనీ కీలక నిర్ణయం తీసుకున్నది. కొవిడ్ సెకండ్ వేవ్ నేపథ్యంలో భారత్ ప్రయాణికులపై నిషేధం విధించిన వ�
భారత విమానాలపై నిషేధం పొడగించిన కెనడా | భారత విమానాలపై విధించిన బ్యాన్ను కెనడా జూన్ 21వ తేదీ వరకు పొడగించింది. కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 22న భారత్తో పాటు పాక్ విమానాలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.
భారతదేశం నుంచి తిరిగి వచ్చే తమ పౌరులపై నిషేధాన్ని వచ్చే శనివారం నుంచి ఆస్ట్రేలియా ఎత్తివేయనున్నది. స్వదేశానికి తిరిగి వచ్చే విమానం అదే రోజు డార్విన్ నగరంలో ల్యాండ్ అవుతుందని ప్రధాని స్కాట్ మోరిస
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో భారత్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించే దేశాల జాబితా పెరిగిపోతున్నది. ఇప్పటికే అమెరికా, బ్రిటన్, హాంకాంగ్ దేశాలు భారత్ నుంచి తమ దేశాలకు రా�