Mallikarjun Kharge | ఎలక్టోరల్ బాండ్ల పథకంపై ప్రత్యేకంగా దర్యాప్తు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు బీజేపీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయాలని అన్నారు.
ఈ నెల 31కల్లా ఇన్వెస్టర్లు వారి డీమ్యాట్ ఖాతాకు నామినీని యాడ్ చేయడం తప్పనిసరి. లేదంటే డీమ్యాట్, ట్రేడింగ్ ఖాతాలు ఫ్రీజ్ అవుతాయని మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తెలిపింది.
జిల్లా కేంద్రానికి చెందిన ఇద్దరు కొద్ది రోజుల క్రితం సైబర్ నేరగాళ్ల వలలో పడి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు పోగొట్టుకోగా, జిల్లాకు చెందిన సైబర్ క్రైం పోలీసులు డబ్బులను ఫ్రీజ్ చేయించిన విషయం ఆలస్యంగా వె�