గ్రంథాలయోద్యమాన్ని గ్రామస్థాయికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గ్రామాల్లో పౌర పఠన మందిరాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది.
దేశంలోని 6 వేల రైల్వే స్టేషన్లలో ఇండియన్ రైల్వే ఉచితంగా వైఫై సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఝార్ఖండ్లోని హజారిబాగ్ టౌన్లో శనివారం ఫ్రీ వైఫై సేవలు ప్రారంభంకావడంతో దేశవ్యాప్తంగా ఉచిత వైఫై సేవలు �