కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం.. ప్రయాణికుల పాలిట శాపంగా మారింది. అరకొర బస్సులు, వచ్చిన బస్సుల్లో ప్రయాణికుల రద్దీతో సమస్యగా మారింది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు భారీ సంఖ్యలో ఆర్టీ
రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించడంతో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న 50లక్షల మంది కార్మికులు రోడ్డున పడ్డార ని, వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరమున్నదని ప�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాలక్షి పథకంతో ఉపాధి కోల్పోయామని, తమకు న్యాయం చేయాలని ఆటో డ్రైవర్లు కోరారు. ఈ మేరకు మంగళవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.