మర్రి రాజశేఖర్ రెడ్డి ఫౌండేషన్ ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందు వరుసలో నిలుస్తున్నది. ఆ ఫౌండేషన్ వ్యవస్థాకులు, మల్కాజిగిరి ఎమ్మేల్యే మర్రిరాజశేఖర్ రెడ్డి ఆపదలో ఉన్న తన నియోజకవర్గ ప్రజలను ఆదుకోవడ�
సనత్నగర్ లయన్స్ క్లబ్, సంకేత్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మార్చి ఒకటో తేదీన సనత్ నగర్లోని వెజిటబుల్ మార్కెట్ గ్రౌండ్స్లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నాయి.
పేదలకు మెరుగైన వైద్యం అందించేలా.. ప్రభుత్వ దవాఖానల్లో సర్కారు అత్యాధునిక పరికరాలు, యంత్రాలను సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలోనే అత్యవసర చికిత్స అవసరమైన ఎందరికో పునర్జన్మనిచ్చిన ఉస్మానియా.. అరుదైన, ఉచిత శస్త్ర