‘ఇందిరమ్మ పథకం’లో ఇండ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇసుక భారమవుతున్నది. ఉచితంగా ఇసుక అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా ఆ దాఖలాలు �
ఇందిరమ్మ ఇండ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. ఇప్పటి ధరల ప్రకారం ఒక్కో లబ్ధిదారుడిపై రూ.2 లక్షలకుపైగా అదనపు భారం పడుతున్నది. ఉచిత ఇసుక వల్ల లబ్ధిదారులకు చేకూరే ప్రయోజనం అరకొరగానే ఉ�