ఆహార భద్రతలో భాగంగా దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది పేద ప్రజలకు ప్రతి నెలా ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు కేంద్ర ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద�
ఉచిత బియ్యాన్ని క్షేత్రస్థాయిలో పంపిణీ చేసే రేషన్ డీలర్లకు ఐదు నెలలుగా కమీషన్ రావడం లేదు. అప్పులు చేసి అద్దెలు చెల్లిస్తూ, దుకాణాలు నిర్వహిస్తున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం �