ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఉచి త విద్యుత్ పథకానికి బ్రేక్ పడింది. ఇందుకు ఎన్నికల కోడ్ కంటే ముం దుగా ఈ పథకం అమలుకు శ్రీకారం చుట్టకపోవడంతో సీఎం సొంత జిల్లాలో ఉచిత విద్యుత్ అమలు కోడ్ ముగిసే వరకు ఆగను�
మండలంలోని మల్కేపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం ప్రధాన మంత్రి జన జాతీయ ఆదివాసీ న్యాయ మహా అభియాన్ పథకాన్ని విద్యుత్ శాఖ ఏఈ శేషరావు, డీఈ రాజన్న ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాలు, పట్టణాల్లో ప్రజాపాలన పేరిట వారం రోజుల పాటు ఆరు గ్యారెంటీలపై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల్లో ప్రధానంగా �
రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఖాతాల్లో 10వ విడత రైతుబంధు నగదు జమ కొనసాగుతున్నది. ఐదో రోజు సోమవారం 1,51,468 మంది రైతుల ఖాతాల్లో రూ.265.18 కోట్ల నగదు జమ అయింది. ఇప్పటివరకు మొత్తంగా 5,30,371.31 ఎకరాలకు రైతుబంధు నిధులు జమ అయ్యాయి.