Oil Palm Cultivation | ఆయిల్ పామ్ సాగుతో మంచి లాభాలు వస్తుండడంతో రంగారెడ్డి జిల్లా రైతాంగం ఆ దిశగా ఆసక్తి చూపుతున్నది. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికి, అధిక రాబడిని తెచ్చే పంటలు పండించడంపై దృష్టి సారిస్తున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘హరితహారం’ కార్యక్రమం మున్సిపాలిటీల పరిధిలో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా మున్సిపాలిటీలు నాటే మొక్కల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింద�
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం హరితహరం. దాంట్లో భాగమే రాశివనం. ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచేలా అధికారులు అవగాహన కల్పించి ఇంటింటికి మొక్కలు పంపిణీ చేశారు. రాశివనంలో మానవుల రాశ�
సాగర తీరం సందర్శకులతో కిటకిటలాడింది. కొన్నాళ్ల విరామం తర్వాత మొదలైన సండే ఫన్డే కార్యక్రమానికి భారీ సంఖ్యలో సందర్శకులు తరలి వచ్చి ఉత్సాహంగా గడిపారు. ఏటు చూసినా విద్యుత్ కాంతులతో ధగధగలాడే తెలంగాణ కొత్�