క్యాన్సర్ను మొదటి దశలో గుర్తిస్తే నివారించవచ్చని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. శనివారం సిద్దిపేట పట్టణంలోని విపంచి ఆడిటోరియంలో కిమ్స్ దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్
జీహెచ్ఎంసీ ఉద్యోగులు, కార్మికుల కోసం మంగళవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ఆమ్రపాలి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.